Header Banner

నేను నిరూపిస్తా.. రాజకీయాల నుంచి తప్పుకుంటారా? జగన్ కు బీజేపీ ఎంపీ సవాల్..

  Sat May 24, 2025 22:35        Politics

లిక్కర్ స్కామ్‌ వ్యవహారంపై అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి అన్ని విషయాలు తనకు తెలుసని, ఒకవేళ తాను ఆరోపణలు నిరూపిస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అంటూ ఆయన సవాల్ విసిరారు. లిక్కర్ దోపిడీకి సంబంధించిన పూర్తి సమాచారం తన వద్ద ఉందని స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోళ్ల అంశంలో కూడా తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఇదే సమయంలో అమరావతి అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ, గత ప్రభుత్వం రాజధానుల పేరుతో సమయాన్ని వృధా చేసిందని విమర్శించారు. "అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యాలయాలు ఇప్పుడు అమరావతిలో కొలువుదీరనున్నాయి. అతి త్వరలోనే అమరావతికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం ఖాయం. ఇక్కడ భూముల విలువ కూడా గణనీయంగా పెరుగుతోంది. పెట్టుబడులు వస్తున్నాయి, యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతున్నాయి" అని ఆయన వివరించారు. కాగా, కొద్ది రోజుల క్రితం లిక్కర్ స్కామ్‌పై మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్ పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అక్రమ అరెస్టులతో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.

 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కారు ప్రమాదంలో మాజీమంత్రి మనవరాలి మృతి! మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా..

 

రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. రేపు, ఎల్లుండి పొంచివున్న ముప్పు! భారీ నుంచి అతి భారీవర్షాలు!

 

విజయవాడలో హైఅలర్ట్.. బాంబు బెదిరింపులతో నగరంలో కలకలం!

 

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Ramesh #Jagan #LiquorScam #AndhraPradesh #APpolitics